Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి.. లిక్విడ్ పోసిన దుండగుడు...ఇది బీజేపీ పనేనని సీఎం అతిషి ఫైర్
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. కేజ్రీవాల్ పై లిక్విడ్ పోశాడు ఓ దుండగుడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఘటన జరిగింది. ఇది ముమ్మాటికీ బీజేపీ పనే అని ఎక్స్ లో స్పందించారు ఢిల్లీ సీఎం అతిషి. ఇలాంటి చౌకబారు చర్యలకు ఢిల్లీ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. కేజ్రీవాల్ పై లిక్విడ్ పోశాడు ఓ దుండగుడు. పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తుండగా ఘటన జరిగింది. ఇది ముమ్మాటికీ బీజేపీ పనే అని ఎక్స్ లో స్పందించారు ఢిల్లీ సీఎం అతిషి. ఇలాంటి చౌకబారు చర్యలకు ఢిల్లీ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు. ఉడుమును చంపి వండుకుని తిన్న వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ పరిరక్షణ సభ్యుల కంప్లైంట్
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement